ఆ ఘనత మా ప్రభుత్వానిదే: భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. By Nikhil 12 Jun 2024 in రాజకీయాలు ఖమ్మం New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి