New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-Reddy-3.jpg)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ప్రతినిధులు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు.