ISWAI ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ!

సచివాలయంలో ISWAI (International Spirits & Wines Association Of India) ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, అధికారులు పాల్గొన్నారు.

New Update
ISWAI ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ!

Advertisment
తాజా కథనాలు