రామోజీరావు కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ పరామర్శ

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

రామోజీరావు కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ పరామర్శ
New Update

This browser does not support the video element.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి