New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-Revanth-Reddy-1.jpg)
తాజా కథనాలు
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.