దశాబ్ది వేడుకల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో వైద్యారోగ్య రంగంలో సాధించిన అభివృద్ధిని గుర్తుచేస్తూ చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం చేతుల మీదుగా నిమ్స్ కొత్త బ్లాక్కు శంకుస్థాపన, రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీతో పాటు.. పీహెచ్సీ స్థాయిలోనూ ఆరోగ్య దినోత్సవాలను అధికార యంత్రాంగం పెద్దఎత్తున నిర్వహించనుంది.
పూర్తిగా చదవండి..నేడు తెలంగాణ వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ వేడుకలు
Translate this News: