ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి.. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి.. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా

Advertisment
తాజా కథనాలు