New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/phone-tapping-case-kishan-reddy-.jpg)
తాజా కథనాలు
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.