తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్గొండ టూర్కి వెళ్లిన మంత్రి కేటీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. -సిరిసిల్ల లో 20వేల డబుల్ బెడ్రూమ్ లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండ లో ఎన్ని కట్టిర్రో చెప్పాలని విమర్శలు గుప్పించారు
పూర్తిగా చదవండి..Komatireddy Versus KTR: ‘ఏం ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నావ్..’ కేటీఆర్ మాయమాటలు చెప్పిండు..!
కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. సిరిసిల్లలో 20వేల డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండలో ఎన్ని కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకొని హెలికాఫ్టర్లో నల్గొండకు వస్తున్నావ్ కేటీఆర్ అని నిలదీశారు. చివరి శ్వాస వరకు నల్గొండకు సేవ చేయాలనేది తన కోరిక అని చెప్పారు
Translate this News: