New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Payyavula-Keshav.jpg)
తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ఢిల్లీలో కలుసుకున్నారు. చేయి చేయి కలిపి కాసేపు ముచ్చటించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో వీరిద్దరు కలుసుకున్నారు.