తెలంగాణ, ఏపీ ఆర్థిక మంత్రుల ముచ్చట!

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ఢిల్లీలో కలుసుకున్నారు. చేయి చేయి కలిపి కాసేపు ముచ్చటించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో వీరిద్దరు కలుసుకున్నారు.

New Update
తెలంగాణ, ఏపీ ఆర్థిక మంత్రుల ముచ్చట!
Advertisment
తాజా కథనాలు