తెలంగాణ, ఏపీ ఆర్థిక మంత్రుల ముచ్చట! తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ఢిల్లీలో కలుసుకున్నారు. చేయి చేయి కలిపి కాసేపు ముచ్చటించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో వీరిద్దరు కలుసుకున్నారు. By Nikhil 22 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి