Telangana ACB: ఏసీబీకి చిక్కిన మరో ఎస్ఐ

ఏసీబీ వలకు మరో ఎస్ఐ చిక్కాడు. సీజ్ చేసిన టిప్పర్ ను వదిలిపెట్టడానికి రూ. 20 వేల లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా హవేలీ- ఘన్‌పూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఏసీబీకి దొరికిపోయాడు. మహ్మద్ మస్తన్ అనే జర్నలిస్ట్ ద్వారా ఆ లంచం తీసుకున్నాడని ఏసీబీ తెలిపింది.

New Update
Telangana ACB: ఏసీబీకి చిక్కిన మరో ఎస్ఐ
Advertisment
Advertisment
తాజా కథనాలు