మహానేత వైయస్ఆర్ తెచ్చిన పథకాలు అద్భుతమని, వాటి అమలులో పిచ్చి భేషజాలు లేవని, అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పిన దొరగారు.. ఇన్నాళ్లు చెప్పిందొకటి చేసిందొకటి. పైకి కపట ప్రేమను నటిస్తూ.. లోపల కాలకూట విషాన్ని చిమ్ముతుండని అన్నారు. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారంటూ మండిపడ్డారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేశారని హాట్ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చారంటూ సీఎం కేసీఆర్పై షర్మిల ఫైర్
తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైనా శైలీలో తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారని షర్మిల దుయ్యబట్టారు. పేదలకు అందాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేయడం దుర్మార్గం అంటూ ఆరోపించారు.
Translate this News: