ప్రస్తుతం 10వేల రూపాయలలోపు బడ్జెట్లో స్మార్ట్ఫోన్లు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే కనీసం రూ.12వేలు పెడితే కానీ మంచి స్మార్ట్ఫోన్ రాదన్న నమ్మకం వినియోగదారుల్లో కనిపిస్తోంది. అయితే ఇది తప్పు.. మన అవసరానికి తగ్గట్టుగా స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లు చూసుకోవాలని కానీ ఇంత పెడితేనా మంచిది అన్న అభిప్రాయం కరెక్ట్ కాదు. ఇక ప్రస్తుతం మార్కెట్లో లో బడ్జెట్ స్మార్ట్ఫోన్స్పై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. వారం క్రితం లాంచ్ అయిన ఐటెల్ పీ40 ప్లస్పై ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్లో డిస్కౌంట్ ప్రైజ్కి సేల్ అవుతుంది. ఈ మొబైల్ అసలు ధర రూ.9,999 ఉండగా.. దీనిపై అమెజాన్లో 19 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.8,099కి అమ్ముతున్నారు. EMIలో రూ.387కే లభిస్తోంది.
పూర్తిగా చదవండి..Budget Mobile: రూ.8,099కే అదిరే స్మార్ట్ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని రోజులు స్టాండ్బై ఉంటుందో తెలుసా?
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తునే ఉండగా..గతవారం రిలీజైన ఐటెల్ పీ40 ప్లస్ అమెజాన్లో 19 శాతం డిస్కౌంట్తో రూ.8,099కే లభిస్తోంది. EMI ఆప్షన్ ద్వారా నెలకు రూ.387కి చెల్లింపు ధరలో కూడా అందుబాటులో ఉంది.
Translate this News: