మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో సాంకేతిక లోపం.. దాదాపు గంట నుంచి..

హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట నుంచి టేకాఫ్ కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వేపై నిలిచిపోయింది. ఆ ఫ్లైట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మల్యేలు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు.

New Update
మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో సాంకేతిక లోపం.. దాదాపు గంట నుంచి..
Advertisment
Advertisment
తాజా కథనాలు