ఇప్పటికే ఐర్లాండ్ పై నెగ్గి శుభారంభం చేసిన భారత్.. చిరకాల ప్రత్యర్థితో తలపడేందుకు రెడీ అవుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది.ఇక టోర్నీలో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటుంది. అమెరికా చేతిలో ఓడిన మీరు భారత్ ను ఏం ఓడిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..పాక్ బౌలర్లను భయపెడుతున్న విరాట్!
టీ20 ప్రపంచ కప్ లో నేడు దాయాదులతో పోరు టీమిండియా సిద్ధమైంది.అయితే పాక్ బౌలర్లు మాత్రం విరాట్ కోహ్లీ పేరు వింటేనే భయపడుతున్నారు.ఇప్పటి వరకు పాక్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ రికార్డుల మోత మోగించాడు.ఇంక సాయంత్రం జరిగే మ్యాచ్ లో అదరగొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Translate this News: