TDP Ravikumar: నదుల అనుసంధానంపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన, మాజీ ప్రభుత్వ విప్ కూన మధ్య మాటల యుద్దం నడుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే నదుల అనుసంధానం ప్రకియ ప్రారంభించిందన్నారు మంత్రి ధర్నాన. అయితే, ఈ వ్యాఖ్యలు కూన రవికుమార్ ఖండించారు. కమీషన్ల కోసం టీడీపీ పనిచేసిందో లేదంటే వైసీపీ పనిచేసిందో తేల్చుకోవడానికి బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. పేరులో ధర్మాన పెట్టుకొని అన్నీ అధర్మాలే మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..TDP Ravikumar: మంత్రి ధర్మానకు కూన రవికుమార్ సవాల్.!
మంత్రి ధర్మానపై మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విమర్శలు గుప్పించారు. పేరులో ధర్మాన పెట్టుకొని అన్నీ అధర్మాలే మాట్లాడుతున్నారన్నారు. కమీషన్ల కోసం గత ప్రభుత్వం పనిచేసిందో లేదంటే వైసీపీ పనిచేసిందో తేల్చుకోవడానికి చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Translate this News: