మహారాష్ట్ర: షిరిడీ, కొల్హాపూర్ లో చంద్రబాబు పూజలు

ఏపీలో ఎన్నికలు ముగియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు షిరిడీలోని సాయిబాబా మందిరాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ ఆలయాన్ని సైతం వారు సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు.

New Update
మహారాష్ట్ర: షిరిడీ, కొల్హాపూర్ లో చంద్రబాబు పూజలు

Advertisment
తాజా కథనాలు