TDP And YCP Furniture War: ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఫర్నీచర్ పంచాయితీ ఇంకా ఆగలేదు. సోషల్ మీడియా వేధిక ద్వారా ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వ ఫర్నీచర్ జగన్ నివాసంలో ఉందంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు నిన్న వైసీపీ సమాధానం ఇచ్చిన విషయ తెలిసిందే. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను జగన్ క్యాంపు కార్యాలయంలో (Jagan Camp office) ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..AP Furniture Politics: జగన్ కూర్చునే కుర్చీ, పడుకునే మంచం కూడా ప్రభుత్వానిదే.. టీడీపీ సంచలన ట్వీట్!
జగన్ క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ ఉందంటూ టీడీపీ.. దానికి డబ్బులు ఇస్తామంటూ వైసీపీ చేసిన ట్వీట్లు నిన్న సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తాజాగా.. నువ్వు ఇంట్లో పడుకునే మంచం, కూర్చునే కుర్చీ కూడా ప్రభుత్వ డబ్బుతో తీసుకోవాలా ? అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
Translate this News: