Ayyannapatrudu: జగన్‌ ఓడిపోయాడు, చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

AP: జగన్‌పై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు, కానీ చావలేదని.. చచ్చేవరకు కొట్టాలని టీడీపీ నేతలతో అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు వైసీపీ పూర్తిగా చావలేదని నాగబాబు అన్నారు. వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉందన్నారు.

Ayyannapatrudu: జగన్‌ ఓడిపోయాడు, చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
New Update

Ayyannapatrudu Sensations Comments On Jagan: మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. జగన్‌ ఓడిపోయాడు, చావలేదని.. చచ్చేవరకు కొట్టాలని టీడీపీ నేతలతో అయ్యన్న పెట్టిన సంభాషణ వైరల్‌గా మారింది. అతనికి అపారమైన జన, కుల బలం ఉందని అన్నారు. "తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ.. నేను చెప్పింది కరెక్ట్ గా రిసీవ్ చేసుకోండి" అని మాట్లాడారు. కాగా నాగబాబు కూడా వైసీపీ పై విమర్శలు చేశారు. వైసీపీ పూర్తిగా చావలేదని అన్నారు. వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉందని చెప్పారు. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం బీ కేర్‌ఫుల్ అంటూ నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.

#ys-jagan #ayyannapatrudu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe