TDP : రుషికొండ ప్యాలెస్‌పై టీడీపీ జెండా.. సంబరాల్లో పార్టీ శ్రేణులు..!

ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజ‌నం కొన‌సాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే.

New Update
TDP : రుషికొండ ప్యాలెస్‌పై టీడీపీ జెండా.. సంబరాల్లో పార్టీ శ్రేణులు..!

Visakha :  ఎన్నికల ఫలితాల్లో (Election Results) టీడీపీ కూటమి (TDP Alliance) ప్రభంజ‌నం కొన‌సాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ (YCP) ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే.

Also Read : UP: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్‌.. యూపీలో భారీ దెబ్బ!

Advertisment
తాజా కథనాలు