రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య సమన్వయలోపాన్ని కుదిర్చే పలోని పడింది బీజేపీ అధిష్టానం. ఈ తరుణంలోనే మొన్న ఈటెల రాజేందర్, లగడపాటి రాజగోపాల్ ను ఢిల్లీకి పిలిచిన బీజేపీ పెద్దలు..ఇప్పుడు బండి సంజయ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా కబురందించింది. దీంతో వెంటనే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే సంజయ్ ను ఢిల్లీకి పిలవడంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపాలాడించాలని బీజేపీ పెద్దలు చూస్తుంటే ఇక్కడి నేతలు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ నుంచి బండి సంజయ్కు కబురు…ఏదో జరుగుతోంది..!!
బీజేపీ హైకమాండ్ తెలంగాణపై నజర్ పెట్టింది. నేతల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో నిమగ్నమైంది. నిన్నగాక మొన్న ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిచిన అధిష్టానం..ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పెట్టింది. దీంతో ఉన్నఫలంగా బండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Translate this News: