మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ …ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనను పరీక్షించిన వైద్యులు ఏంజీయో గ్రామ్ చేశారు. ట్రిపుల్ వెస్సల్ డిసీస్ ఉందని తేలడంతో…వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. బుధవారం ఉదయం అరెస్టు అయిన మంత్రి సెంథిల్ బాలాజీ ఛాతినొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మంత్రిని పరీక్షించిన వైద్యులు…కరోనరీ ఏంజియోగ్రామ్ నిర్వహించారు.
పూర్తిగా చదవండి..మంత్రి బాలాజీ సెంథిల్కు బైపాస్ సర్జరీ…!!
Translate this News: