CEC : శత్రు దేశాల కుట్ర.. CEC భద్రత పెంపు
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు భద్రతను పెంచారు. ప్రమాద హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాయుధ కమాండోలతో కూడిన జెడ్ కేటగిరీ వీఐపీ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/02/13/Rt47ytBA5Ug42nJo0DFm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T163657.807-jpg.webp)