పూర్తిగా సైలెంట్ అయిన వైఎస్ షర్మిల.. అందుకేనా?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో అనూహ్యంగా పార్టీ పెట్టి.. అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు షర్మిల. పాదయాత్రలు మొదలు పెట్టి.. హాట్ కామెంట్స్ చేసి.. హాట్ టాపిక్ గా షర్మిల మారారు. ప్రగతి భవన్ ముట్టడి పేరుతో హైదరాబాద్ లో రచ్చ చేశారు. తెలంగాణలో సరికొత్త రాజకీయం పరిచయం చేసిన షర్మిల ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/YS-Sharmila-Tributes-to-Aman.mp4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ys-sharmila-jpg.webp)