Uttar Pradesh : వాడు మనిషి కాదు... నరరూప రాక్షసుడు.. పిల్లలను చంపి రక్తం తాగాడు
అన్నెంపున్నెం ఎరుగని చిన్న పిల్లలను చంపడమే కాక..వారి రక్త తాగారు ఇద్దరు యువకులు. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో జరిగిన ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇద్దరు ముస్లిం యువకులు చేసిన హత్యాకాండలో ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు అన్యాయంగా చనిపోయారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-20T114414.182-jpg.webp)