Srinivasa Reddy: అర్థరాత్రి జీవో ఇచ్చినంత సింపుల్గా పార్టీనుండి తీసేశారు
బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు.
/rtv/media/media_files/2024/12/23/GAJ0vuhW5POnS4bHrc2f.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-05T145731.017-jpg.webp)