Anna Rambabu : వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదు అయింది. ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్ అభివృద్ధి పనుల్లో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా.. దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు.