CM Jagan : వైసీపీలో చిచ్చు పెట్టిన రేవంత్.. ఎంపీలపై సీఎం జగన్ సీరియస్
వైసీపీ ఎంపీలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇచ్చిన విందుకు వైసీపీ ఎంపీలు అటెండ్ అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చిన్న విషయానికే సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై వైసీపీ ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారట.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CBN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cm-revanth-1-2-jpg.webp)