PM MODI: వికసిత్ భారత్ కోసం విరాళాలు ఇవ్వండి..దేశ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలని ప్రధాని పిలుపు..!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంతపార్టీకి విరాళం అందజేశారు. నమో యాప్ ద్వారా బీజేపీకి రూ. 2వేలు విరాళంగా అందజేశారు. వికసిత్ భారత్ కోసం అందరూ బీజేపీకి విరాళం ఇచ్చి...దేశ నిర్మాణానికి అందూ భాగస్వాములవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.