Vijaysai Reddy: విజయసాయి రెడ్డి మరో సంచలన పోస్ట్!
విజయసాయి రెడ్డి మరో సంచలన పోస్టు పెట్టారు. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశానికి పంపివేయాలని అన్నారు. చాలా మంది మారిన పేర్లతో జీవిస్తున్నారని, అందులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
/rtv/media/media_library/vi/RTJ06Y8QIS8/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/25/E9tBO5jlNvjSSYFAtBU6.jpg)