VC Ramesh: విద్యార్థి నేతలు ఆఫీస్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు
ప్రతిభ గల విద్యార్థులను క్యాటగిరీ వన్లో తీసుకున్నామని కాకతీయ యునివర్సిటీ వీసీ రమేష్ తెలిపారు. ఈ నెల 4న వీసీ ఛాంబర్లో మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫర్నీచర్ను ధ్వంసం చేశారని వీసీ తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T231736.528.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-07T201401.962-jpg.webp)