AP: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..!
వైసీపీ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ. దళితులకు పథకాలను లేకుండా చేసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఉంటే వారికి పథకాలను ఎందుకు దూరం చేశారు? దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు.