V. Hanumantha Rao: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కూడా కిడ్నీ సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు.