Kishan Reddy: గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛభారత్.. అందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇవాళ నల్లకుంటలోని శంకర్మఠ్ సమీపం నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు జరిగిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో భాగంగా.. ‘శ్రమదానం’ చేసిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి