2025 బడ్జెట్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లు |New Budget bill IN 2025 | Nirmala sitharaman |RTV
కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని.. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ఏప్రిల్-మే 2024లో లోక్సభ ఎన్నికలు ఉన్నందున, ప్రభుత్వం ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్పై ముందస్తు అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచి ఎలాంటి అంశాలను ఆశించవచ్చో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు కొన్ని వరాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి ఉద్యోగులకు బడ్జెట్లో ఎలాంటి వరాలు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.