Train Accidents : భారత్లో రైలు ప్రమాదాలు.. పాకిస్థాన్ కుట్రేనా ?
ఇండియాలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. NCRB లెక్కల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
/rtv/media/media_files/I7QDjV5Y717zRgrfmnMt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-04T150241.070.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/trainaccident-jpg.webp)