తిరుపతి లో తొక్కిసలాట నలుగురు స్పాట్లో ..| TTD | Tirumala Darshan Tickets | RTV
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ఈవో, కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని అధికారులకు క్లాస్ పీకారు. 2వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని మండిపడ్డారు.