Khammam : కాంగ్రెస్ అధిష్టానంపై అలిగిన భట్టి, తుమ్మల
TG: ఖమ్మం ఎంపీ సీటు నేపథ్యంలో ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి మధ్య సయోధ్య దెబ్బతిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టాన్ని కలగజేసుకుని ముగ్గురిని కలిపి కూర్చోబెట్టి చర్చలు జరిపితేనే మనస్పర్థలు తొలగుతాయనే చర్చ జరుగుతోంది.