YCP: వైసీపీ పోలవరం అభ్యర్థికి షాక్.. హైకోర్టులో రేపే విచారణ!
పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మడకం వెంకటేశ్వరరావు. బీసీ కులానికి చెందిన రాజ్యలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతూ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్ పై రేపే హైకోర్టులో విచారణ జరగనుంది.
/rtv/media/media_files/2025/11/09/girl-dies-in-sleep-2025-11-09-10-16-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ap-highcourt-jpg.webp)