Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు సంతాపం
హైదరాబాద్ నాంపల్లి బజార్ఘట్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సానుభూతి తెలిపారు. పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని.. గాయాలపాలైనవారికి మెరుగిన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు.