Kishan Reddy: నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.
పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ బీజేపీ.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. జనసేన- టీడీపీ కలిసి పోటీచేస్తాయని రాజమండ్రి జైలులో జనసేనాని డిక్లేర్ చేశారు. అయితే, ఈ రెండు పార్టీల పొత్తుపై వైసీపీ విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది. “ప్యాకేజ్ బంధం బయటపడింది”అంటూ కౌంటర్ ఇచ్చింది.
వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు.. పాలసీ విభేదాలతోనే బయటకు వచ్చానని పవన్ తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు లాయర్ ట్వీట్ పై వేసీపీ నేతల ఫైరింగ్ | YCP Counter on Lawyer Sidharth Luthra Tweet | Ambati Rambabu
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ను ఈరోజు బాలకృష్ణ , నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలవనున్నారు. ఉదయం 11.30గంటల తర్వాత వీరు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబు అరెస్ట్ వ్యవహారం బీజేపీకి వ్యతిరేకంగా మలుపులు తిరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను కక్షపూరితంగా అరెస్ట్ చేయిస్తోందని విపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి చంద్రబాబు ఇండియా కూటమిలో చేరి బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా..?
అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసింది సంజయ్ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో చంద్రబాబును పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.