పవన్ ఇలాకాలో గ్రామ బహిష్కరణ.. || Kula Bahishkarana In Pithapuram || Deputy CM Pawan Kalyan || RTV
కడపకు చెందిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లు నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. కార్పొరేషన్ పై పసుపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి జోగి రమేష్ జంప్?! Jogi Ramesh | RTV | Gossips prevail that YCP Leader and former Minister Jogi Ramesh is going to Jump and shift his party to TDP | RTV
అనంతపురం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటిపై కప్పు కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులు ముగ్గురు మృతిచెందారు.
టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు.
తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనను చంద్రబాబు TDP రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తీగలతో పాటు ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా TDPలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.