టూరిస్టుల కోసం చంద్రబాబు వినూత్న ఆలోచన...! | CM Chandrababu Sensational Decision On AP Tourism | RTV
AP News: మేము ఒక పిలుపు ఇస్తే ఖతమే.. దాడులపై బోత్స సంచలన కామెంట్స్!
ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో టీడీపీ.. వైసీపీ మీద దాడులకు తెగబడుతోందన్నారు. మేము ఒక పిలుపు ఇస్తే క్లోజ్. కానీ సంయమనం పాటిస్తున్నామని చెప్పారు.
Muddanur: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు.. కడపలో ఉద్రిక్తత
ఏపీ జమ్మలమడుగులో హై టెన్షన్ వాతారణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు. శశిధర్ రెడ్డి టీడీపీలో చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం శశి చేరికను అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది.
బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తున్నారు.!
బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
TDP vs Police: మైలవరంలో టెన్షన్.. పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ
వైసీపీ ఇసుక దోపిడికి పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం అక్కడి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/Botsa-fire-on-Amaravati-farmers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-31T143919.445-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kollu-ravindra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mylavaram-tension-tension-jpg.webp)