Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం...జనవరి 22న పబ్లిక్ హాలిడే ప్రకటించిన ఆ దేశం..!!
అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మారిషస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న హిందువులకు సెలవు ఇవ్వాలని మారిషస్ ప్రభుత్వం నిర్ణయించింది.