Modi: ''ఎస్పీజీ కూడా నిరాకరించింది కానీ..'' పాక్ లో షరీఫ్ ఇంటికి వెళ్లినప్పటీ సంగతులను ఎంపీలతో పంచుకున్న మోడీ!
పార్లమెంటు భవనంలోని క్యాంటీన్లో వివిధ రాజకీయ పార్టీలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా, అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన కుమార్తె వివాహానికి వెళ్లిన కథనాన్ని ప్రధాని మోడీ ఎంపీలకు వివరంగా వివరించారు.