Sonia Gandhi: కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ. ఏమన్నారంటే..?
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయమని సోనియా అన్నారు.
/rtv/media/media_files/2025/03/05/BfnZ5E6afNmmEfd28Yl0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nirmala-2-jpg.webp)