LSG vs PBKS : దంచికొట్టిన శిఖర్ ధవన్.. హాఫ్ సెంచరీతో అదుర్స్..!
పంజాబ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా రాణిస్తూ లక్ నవూ నిర్దేశించిన పరుగుల లక్ష్యానికి చేరువవుతున్నారు. 8వ ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధావన్ అర్థసెంచరీ పూర్తి చేశాడు.
పంజాబ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా రాణిస్తూ లక్ నవూ నిర్దేశించిన పరుగుల లక్ష్యానికి చేరువవుతున్నారు. 8వ ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధావన్ అర్థసెంచరీ పూర్తి చేశాడు.
భారత క్రికెట్ టీమ్కు ఇక వారి సేవలు అందుబాటులో ఉండవా.. సీనియర్ పేసర్, స్పీన్నర్, ఓపెనర్లను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది. వారు ఇక క్రికెట్ ఆడరా..? యువత వెలుగులోకి వచ్చాక బీసీసీఐ వారిని పట్టించుకోవడంలేదా..? లేక వారి ఫామ్ వారిని మెగా టోర్నికి దూరం చేసిందా అనే సందాహాలు వ్యక్తం అవుతున్నాయి.
టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా తన ప్రస్తానాన్ని ప్రారంభించి అద్భుతమైన ఆటతీరుతో జట్టును ఎన్నోసార్లు విజయతీరాలకు చేర్చాడు శిఖర్ ధావన్. అయితే కొంతకాలం నుంచి అతను కేవలం కొన్ని మ్యాచ్లకే మాత్రమే పరిమితమయ్యాడు. డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్ తో చివరి వన్డే సిరీస్ ఆడాడు. అప్పటి నుంచి అతను టీమిండియాకు సెలక్ట్ కాలేదు. భారత్-బి టీమ్ లో కూడా ధావన్ కు చోటు దక్కలేదు. అయితే శిఖర్ ధావన్ కు అన్యాయం జరిగిందంటూ రవిశాస్త్రి టీమిండియాపై ఫైర్ అయ్యారు.