Sangareddy: బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన రెండు రియాక్టర్స్..
సంగారెడ్డి జిల్లా పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమర్ ల్యాబ్స్లో భారీ శబ్ధంతో రెండు రియాక్టర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. కాగా, నైట్ షిఫ్ట్లో 15 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bsp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Fire-Accident-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Many-glories-to-Vigneshwar-who-shines-as-Swayambhu-jpg.webp)