రైతు భరోసా వారికే.. || CM Revanth Shocking decision On Rythu Barosa ||Telangana || RTV
తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఉప మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి, శాసన సభ్యులతో చర్చించి, వారి సమ్మతితోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టే ఇలా చేస్తున్నామన్నారు.