Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన!
తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఉప మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి, శాసన సభ్యులతో చర్చించి, వారి సమ్మతితోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టే ఇలా చేస్తున్నామన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి