Obesity: 20 ఏళ్లకే పొట్టలు.. 80 శాతం దాటిన ఊబకాయులు.. బరువులో భారతీయుల రికార్డ్!
దేశంలో ఊబకాయుల సంఖ్య 80శాతం దాటినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ వల్ల 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా 20 ఏళ్లకే పొట్టలు వస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల్లోనే ఓవర్ బాడీ ఫ్యాట్ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.